తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వెయ్యి దాటింది. రెండవ దశ వైరస్ వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతోంది. కొత్తగా 1078 కేసులు నమోదయ్యాయి. మరో ఆరుగురు మృత్యువాత...
News
గడిచిన 24 గంటల్లో 89,129 కరోనా కేసులు నమోదు... దేశంలో లో కరోనా మహమ్మారి మెల్ల మెల్లగా విస్తరిస్తోంది. క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా...
కరోనా మూలం దొరకలేదు కరోనా మహమ్మారి సంవత్సరకాలంపైగా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే 12.84 కోట్లకు పైగా పాజిటివ్ కేసులు నమోదుకాగా 28.07 లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు....
ఫలించిన సిబ్బంది ప్రయత్నాలు ... త్వరలో సూయజ్ కాలువలో క్లీయర్ కానున్న ట్రాఫిక్ జామ్... ప్రపంచం వాణిజ్య రంగం ఇప్పుడు మాట్లాడుకునేది సూయజ్ కాలువ గురించి. ఎందుకంటే...
మయన్మార్లో సైన్యం సుమారు వందమందిని కాల్చి చంపినప్పటికీ అక్కడి ప్రజాస్వామ్యవాదులు మొక్కవోని దీక్షతో 24 గంటల వ్యవధిలోనే ఆదివారం నాడు తిరిగి రోడ్లమీదకు వచ్చారు. సైన్యం ఆగడాలు...
ఈ ఆంక్షలు కరోనా కేసుల పెరుగుదలకు అడ్డుకట్ట వేసేనా... తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. గతంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు అనిపించినా...
దేశంలో మరోసారి కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. గత కొన్ని రోజుల నుంచి నిత్యం 40 వేలకు పైగా రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. యాక్టివ్ కేసులతో...
శాసనసభలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు , సిఎల్ పి నేత భట్టి విక్రమార్క మధ్య వాగ్వాదం జరిగింది. విద్యారంగం, రోడ్లు,...
సూర్యాపేటలో జరుగుతున్న జాతీయ జూనియర్ కబడ్డీ పోటీల్లో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది . స్టేడియంలోని మూడో నెంబర్ గ్యాలరీ కుప్పకూలి దాదాపు 200 మందికి గాయాలయ్యాయి....
